‘ఓయూ’కు రాష్ట్రపతి !

Published : Feb 07, 2017, 12:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
‘ఓయూ’కు రాష్ట్రపతి !

సారాంశం

ఆహ్వానించిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరలో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉంది. ఓయూ ను స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 26,27,28 వ తేదీలలో వర్సిటీలో భారీస్థాయిలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

 

ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతిని ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరారు.  ఈ రోజు ఆయన  పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి,  వినోద్, కేశవ్‌ రావ్‌, సీతారాం నాయక్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలసి రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ను కలిశారు.

 

ఓయూ ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ప్రణబ్ దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?