యోగి సినిమా రీ రిలీజ్: సుదర్శన్ థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ.. స్క్రీన్, ఫర్నీచర్ ధ్వంసం

Siva Kodati |  
Published : Aug 18, 2023, 07:47 PM IST
యోగి సినిమా రీ రిలీజ్: సుదర్శన్ థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ.. స్క్రీన్, ఫర్నీచర్ ధ్వంసం

సారాంశం

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు.  సుదర్శన్ థియేటర్‌లో  స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. 

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆయన హీరోగా నటించిన యోగి సినిమా సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ అయ్యింది. ఈ సమయంలో వివాదం చోటు చేసుకోవడంతో స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో ఫ్యాన్స్ దాడి చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu