యాదాద్రిలో వ్యభిచార గృహాలపై దాడులు.. 400 మంది యువతులకు విముక్తి: సీపీ మహేశ్ భగవత్

Siva Kodati |  
Published : Jul 30, 2021, 06:34 PM IST
యాదాద్రిలో వ్యభిచార గృహాలపై దాడులు.. 400 మంది యువతులకు విముక్తి: సీపీ మహేశ్ భగవత్

సారాంశం

పదేళ్ల కాలంలోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలను కట్టడి చేశామని అన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. వ్యభిచార గృహాలను నడిపించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 94 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు  

యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేశామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. 34 మంది పిల్లలు, 34 మంది యువతులను రక్షించినట్లు ఆయన తెలిపారు. పదేళ్ల కాలంలోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలను కట్టడి చేశామని సీపీ అన్నారు. వ్యభిచార గృహాలను నడిపించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు మహేశ్ భగవత్. 94 మందిపై పీడీ  యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 400 మంది యువతులను రక్షించినట్లు సీపీ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ