హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు..

Published : Nov 16, 2022, 01:21 PM IST
హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు..

సారాంశం

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్‌లోని ఈ సమావేశం జరుగుతుంది.

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. నగరంలోని కృష్ణా గోదావరి భవన్‌లోని ఈ సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీసీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జల సంఘం ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనపై ఈ సమావేశం చర్చించనున్నారు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై పోలవరం బ్యాక్ వాటర్‌ ప్రభావంపై కూడా చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?
Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది