రెండేళ్ల కూతురితో భవనంపై నుండి దూకిన వివాహిత,చివరికిలా...

Published : Jul 14, 2019, 12:34 PM IST
రెండేళ్ల కూతురితో భవనంపై నుండి దూకిన వివాహిత,చివరికిలా...

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం  భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం  భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే   పద్మావతి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఫంక్షన్‌కు వెళ్లే విసయంలో భార్యాభర్తల మధ్య గోడవలే  కారణమని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.