తెలంగాణకు రూ. 1200 కోట్లు నష్టం

Published : Nov 18, 2016, 09:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
తెలంగాణకు రూ. 1200 కోట్లు నష్టం

సారాంశం

పార్లమెంట్ లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్

పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు రూ.12 వందల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడుతుందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

 

బడ్జెట్ లోటుపై ప్రధానితో చర్చించేందుకే సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వస్తున్నారని తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

కొత్త పింఛన్ల సందేహాల‌కు చెక్‌.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం, బీడీ పింఛ‌న్లు వ‌స్తాయా, లేదా?
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 18 నుంచి ఆ మార్గంలో వ‌న్‌వే. ఏకంగా ఏడాది పాటు