కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు (వీడియో)

Published : Mar 29, 2021, 03:04 PM IST
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు (వీడియో)

సారాంశం

నిమ్స్ హాస్పిటల్ లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన భార్య నీరజా రెడ్డి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

నిమ్స్ హాస్పిటల్ లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన భార్య నీరజా రెడ్డి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

"

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.  ప్రజలు వ్యాక్సిన్ పట్ల అపోహలు నమ్మొద్దన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.

మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరిండెంట్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్,డాక్టర్ రమేష్  తదితరులు ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?