గవర్నర్ల తీరుపై కేటీఆర్ ట్వీట్.. అత్యున్నత పదవులు రాజకీయ సాధనాలుగా మారాయంటూ ఆగ్రహం...

Published : Apr 11, 2023, 10:33 AM IST
గవర్నర్ల తీరుపై కేటీఆర్ ట్వీట్.. అత్యున్నత పదవులు రాజకీయ సాధనాలుగా మారాయంటూ ఆగ్రహం...

సారాంశం

బీజేపీయేతర రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. 

అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్వానాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.  బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా ఇదేనా? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా? అంటూ విరుచుకుపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం