రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగిస్తూ.. ఇటీవల ఈసీ వేటు వేసిన అంజనీ కుమార్, సీవీ ఆనంద్లకు కూడా పోస్టింగ్స్ ఇచ్చింది.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగిస్తూ.. ఇటీవల ఈసీ వేటు వేసిన అంజనీ కుమార్, సీవీ ఆనంద్లకు కూడా పోస్టింగ్స్ ఇచ్చింది.
తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు
ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా
రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్
సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర
అప్పా డైరెక్టర్గా అభిలాష్
ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
టీఎస్పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్
రైల్వే డీజీగా మహేష్ భగవత్
హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్గా ఎం రమేష్