హైదరాబాద్ : ఒంటరి మహిళలే టార్గెట్.. బైక్‌పై వచ్చి వికృత చేష్టలు, తేరుకునేలోపు పరార్

Siva Kodati |  
Published : May 29, 2022, 03:21 PM IST
హైదరాబాద్ : ఒంటరి మహిళలే టార్గెట్.. బైక్‌పై వచ్చి వికృత చేష్టలు, తేరుకునేలోపు పరార్

సారాంశం

బైక్‌పై వచ్చి ఒంటరి మహిళలను వేధింపులకు గురిచేస్తున్న  యువకుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కిశోర్‌గా గుర్తించారు. ఇతను ప్రతిరోజూ మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 

హైదరాబాద్ (hyderabad) శంషాబాద్‌లో (shamshabad) పోకిరిలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కిశోర్ అనే యువకుడు బైక్‌పై వేగంగా వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తేరుకుని  ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వేగంగా పారిపోతున్నాడు. ప్రతిరోజూ అతను మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కిశోర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి మరిన్ని  వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు
Smart Ration Card : ఇకపై ఏటిఎం, పాన్ కార్డుల్లాగే స్మార్ట్ రేషన్ కార్డు.. తెలంగాణలో పంపిణీకి ముహూర్తం ఖరారు