కారణమిదీ:హరీష్‌రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ

Published : Jul 14, 2023, 12:43 PM ISTUpdated : Jul 14, 2023, 12:47 PM IST
కారణమిదీ:హరీష్‌రావుతో  గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ భేటీ

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారంనాడు  మంత్రి హరీష్ రావుతో  సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి హరీష్ రావుతో చర్చించినట్టుగా  రాజాసింగ్  చెబుతున్నారు.

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  శుక్రవారంనాడు  తెలంగాణ మంత్రి హరీష్ రావుతో  భేటీ అయ్యారు.  నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై  మంత్రి  హరీష్ రావును కలిసినట్టుగా  రాజాసింగ్  చెబుతున్నారు.  అయితే ఈ భేటీ ప్రాధాన్యత చోటు  చేసుకుంది.గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి  రాజాసింగ్  వరుసగా విజయం సాధిస్తున్నారు.  మహ్మద్ ప్రవక్తపై  వివాదాస్పద వ్యాఖ్యలు  చేసినందున   రాజాసింగ్ పై  బీజేపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది. 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం