ఫుట్‌పాత్ ఆక్రమణ.. ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణం , కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Siva Kodati |  
Published : Jan 06, 2022, 03:21 PM IST
ఫుట్‌పాత్ ఆక్రమణ.. ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణం , కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

సారాంశం

హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో (jubilee hills) ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే దీనిని సీఎం రమేశ్ ఇంటి సిబ్బంది అడ్డుకున్నారు. 

హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో (jubilee hills) ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే దీనిని సీఎం రమేశ్ ఇంటి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 66లో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసుల భద్రత మధ్య జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu