ఫుట్‌పాత్ ఆక్రమణ.. ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణం , కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Siva Kodati |  
Published : Jan 06, 2022, 03:21 PM IST
ఫుట్‌పాత్ ఆక్రమణ.. ఎంపీ సీఎం రమేశ్ అక్రమ నిర్మాణం , కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

సారాంశం

హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో (jubilee hills) ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే దీనిని సీఎం రమేశ్ ఇంటి సిబ్బంది అడ్డుకున్నారు. 

హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో (jubilee hills) ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే దీనిని సీఎం రమేశ్ ఇంటి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 66లో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసుల భద్రత మధ్య జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు