సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీక్.. విద్యార్ధులకు అస్వస్థత

Siva Kodati |  
Published : Nov 18, 2022, 02:39 PM IST
సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీక్.. విద్యార్ధులకు అస్వస్థత

సారాంశం

సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. 

సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. సైన్స్ ల్యాబ్‌లో ఈ విషవాయువులు లీకైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?