జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు మృతి

Published : Jun 05, 2023, 03:45 PM IST
 జోగులాంబ గద్వాల  జిల్లాలో  విషాదం: ఈతకు వెళ్లి  నలుగురు మృతి

సారాంశం

జోగులాంబ గద్వాల జిల్లాలో  సోమవారంనాడు  ఈతకు  వెళ్లి నలుగురు మృతి చెందారు.  పల్లెపాడు  గ్రామ సమీపంలో కృష్ణానదిలో  ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు.   

గద్వాల:  జోగులాంబ గద్వాల  జిల్లాలో  సోమవారంనాడు విషాదం  చోటు  చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడులో   కృష్ణానదిలో  ఈతకు వెళ్లి  నలుగురు మృతి చెందారు.  ఆఫ్రిన్,  సమీర్,.  నౌశిన్,  రిహాన్ లు ఈతకు  వెళ్లి   మృతి చెందారు. దీంతో  గ్రామంలో  విషాదం  నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?