జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు మృతి

Published : Jun 05, 2023, 03:45 PM IST
 జోగులాంబ గద్వాల  జిల్లాలో  విషాదం: ఈతకు వెళ్లి  నలుగురు మృతి

సారాంశం

జోగులాంబ గద్వాల జిల్లాలో  సోమవారంనాడు  ఈతకు  వెళ్లి నలుగురు మృతి చెందారు.  పల్లెపాడు  గ్రామ సమీపంలో కృష్ణానదిలో  ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు.   

గద్వాల:  జోగులాంబ గద్వాల  జిల్లాలో  సోమవారంనాడు విషాదం  చోటు  చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడులో   కృష్ణానదిలో  ఈతకు వెళ్లి  నలుగురు మృతి చెందారు.  ఆఫ్రిన్,  సమీర్,.  నౌశిన్,  రిహాన్ లు ఈతకు  వెళ్లి   మృతి చెందారు. దీంతో  గ్రామంలో  విషాదం  నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు