నల్గొండలో రోడ్డు ప్రమాదాలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

Published : Dec 25, 2023, 07:50 AM ISTUpdated : Dec 25, 2023, 08:10 AM IST
నల్గొండలో రోడ్డు ప్రమాదాలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

సారాంశం

నల్గొండలో జరిగిన వరుస ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

నల్గొండ : నల్గొండ జిల్లా నిడమాపనూర్, వేంపాడు దగ్గర వరుస ప్రమాదాలు ఆరుగురిని బలి తీసుకున్నాయి. ఆదివారం రాత్రి బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ వార్త తెలిపి వారిని చూడడానికి వస్తున్న బంధువుల ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని నలుగురు మృతి చెందారు. 

సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న ఆటోనే వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంగా పెద్దపుర మండలం పుల్వతండా వాసులుగా గుర్తించారు. ఈ వరుస ప్రమాదాలతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu