హైద్రాబాద్‌లో విషాదం: ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

Published : May 31, 2022, 09:23 AM IST
హైద్రాబాద్‌లో విషాదం: ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

సారాంశం

రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ చెరువులో ఓ కుటుంబం దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను  కుద్దుస్ పాషా, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు.

హైదరాబాద్: Ranga Reddy  జిల్లా  కుర్మల్ గూడ చెరువులో దూకి  ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  ఆర్ధిక ఇబ్బందులు  తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు.  హైద్రాబాద్ మలక్‌పేటకు చెందిన ఈ కుటుంబం తొలుత పురుగుల మందు తాగి ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మృతులను  kuddus pasha, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు. భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెరువులో నుండి మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి  బాధిత కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu