కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

Published : Aug 15, 2022, 08:23 PM IST
కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైద్రాబాద్ వాసులు మరణించారు. బీదర్ లోని కంటైనర్ ను కారు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

హైద్రాబాద్ బేగంపేటకు చెందిన  గిరిధర్, ప్రియ, అనిత, మహేష్,జగదీష్ మృతి చెందారు. మరో వైపు ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !