హైద్రాబాద్‌ కాటేదాన్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం:మంటలార్పిన ఫైరింజన్లు

Published : Nov 10, 2022, 12:12 PM ISTUpdated : Nov 10, 2022, 12:21 PM IST
హైద్రాబాద్‌ కాటేదాన్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం:మంటలార్పిన ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోరి రాజేంద్రనగర్ కాటేదాన్ లో  గల ప్లాస్టిక్  కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.

హైదరాబాద్:నగరంలోని రాజేంద్రనగర్  కాటేదాన్ లోని  ప్లాస్టిక్ కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశారు. ఈ కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu