హైద్రాబాద్ ఎర్రగడ్డ రాజ్‌మినరల్ వర్క్స్‌ గోడౌన్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 24, 2023, 09:17 AM IST
హైద్రాబాద్ ఎర్రగడ్డ  రాజ్‌మినరల్  వర్క్స్‌ గోడౌన్ లో  అగ్ని ప్రమాదం:  మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్ నగరంలో ని ఎర్రగడ్డ  రాజ్ మినరల్ వర్క్స్  గోదాంలో  శుక్రవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.

హైదరాబాద్:  నగరంలోని ఎర్రగడ్డ  రాజ్ మినరల్  వర్క్స్  గోదాంలో  శుక్రవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. విషయాన్ని గుర్తించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం  ఇచ్చారు.  రెండు  ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి. 

ఈ గోదాం  పక్కనే  అపార్ట్ మెంట్  ఉంది.   అపార్ట్ మెంట్ లో  నివాసం ఉంటున్న  స్థానికులు  ఆందోళనలు  చెందుతున్నారు.  ఈ అగ్ని ప్రమాదం కారణంగా  ఎర్రగడ్డ వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్  నెలకొంది.  దీంతో  వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం