రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

By narsimha lodeFirst Published Feb 7, 2023, 1:14 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలో గల టాటాగనర్  లో  గల  కారు మెకానిక్  షెడ్ లో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. 

హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్  పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో ని టాటానగర్ లో  మంగళవారం నాడు  అగ్ని ప్రమాదం  జరిగింది.   కారు మెకానిక్ షెడ్ లో  ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటలను గుర్తించిన  సిబ్బంది   వెంటనే   అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి  ఫైరింజన్లు  చేరకుని  మంటలను ఆర్పుతున్నాయి.

click me!