రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 07, 2023, 01:14 PM IST
 రంగారెడ్డి  మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలో గల టాటాగనర్  లో  గల  కారు మెకానిక్  షెడ్ లో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. 

హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్  పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో ని టాటానగర్ లో  మంగళవారం నాడు  అగ్ని ప్రమాదం  జరిగింది.   కారు మెకానిక్ షెడ్ లో  ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటలను గుర్తించిన  సిబ్బంది   వెంటనే   అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి  ఫైరింజన్లు  చేరకుని  మంటలను ఆర్పుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డికి, కేసిఆర్ కి ఒకేసారి ఇచ్చిపడేసిన కవిత | Asianet News Telugu
వారంలో ఒక్కరోజే ఉండే హైదరాబాద్ చోర్ బజార్. ఎక్కడుంది.? ఎలా వెళ్లాలి.? రూ. 3 వేలకు ఐఫోన్ ఏంటి అసలు