రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 07, 2023, 01:14 PM IST
 రంగారెడ్డి  మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలో గల టాటాగనర్  లో  గల  కారు మెకానిక్  షెడ్ లో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. 

హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్  పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో ని టాటానగర్ లో  మంగళవారం నాడు  అగ్ని ప్రమాదం  జరిగింది.   కారు మెకానిక్ షెడ్ లో  ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటలను గుర్తించిన  సిబ్బంది   వెంటనే   అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి  ఫైరింజన్లు  చేరకుని  మంటలను ఆర్పుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

సిగాచి పేలుడు ఘటనపై రాజకీయ రచ్చ.. హరీష్ రావుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్
Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే