వివాహేతర సంబంధం : మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పదమృతి.. ప్రియుడితో కలిసి భార్య దారుణం..

Published : Aug 10, 2023, 08:17 AM IST
వివాహేతర సంబంధం : మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పదమృతి.. ప్రియుడితో కలిసి భార్య దారుణం..

సారాంశం

వివాహేతర సంబంధానికి మరో వ్యక్తి బలైన ఘటన మంచిర్యాలలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 

మంచిర్యాల :  తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మరో హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి మరో  వ్యక్తి బలయ్యాడు.  మంచిర్యాల జిల్లా తాండూరు నగరం క్రాస్ రోడ్ దగ్గర సిద్ధం శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివాహేతర సంబంధం కారణంగానే అతను మృతి చెందాడని పోలీసులు నిర్థారించారు. భార్య బానక్క,  ఆమె ప్రియుడు శంకర్ కలిసి శ్రీనివాస్ ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం