వివాహేతర సంబంధం : మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పదమృతి.. ప్రియుడితో కలిసి భార్య దారుణం..

Published : Aug 10, 2023, 08:17 AM IST
వివాహేతర సంబంధం : మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పదమృతి.. ప్రియుడితో కలిసి భార్య దారుణం..

సారాంశం

వివాహేతర సంబంధానికి మరో వ్యక్తి బలైన ఘటన మంచిర్యాలలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 

మంచిర్యాల :  తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మరో హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి మరో  వ్యక్తి బలయ్యాడు.  మంచిర్యాల జిల్లా తాండూరు నగరం క్రాస్ రోడ్ దగ్గర సిద్ధం శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివాహేతర సంబంధం కారణంగానే అతను మృతి చెందాడని పోలీసులు నిర్థారించారు. భార్య బానక్క,  ఆమె ప్రియుడు శంకర్ కలిసి శ్రీనివాస్ ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu