ఓటు వేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు

Published : Dec 07, 2018, 11:02 AM IST
ఓటు వేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు

సారాంశం

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆంధ్రా బ్యాంక్ సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆంధ్రా బ్యాంక్ సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. 
 
మరోవైపు ఇదే పోలింగ్ బూత్ లో బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?