తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 3 నుంచి సీఈసీ బృందం పర్యటన, మూడు రోజులు ఇక్కడే మకాం

Siva Kodati |  
Published : Sep 18, 2023, 02:20 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 3 నుంచి సీఈసీ బృందం పర్యటన, మూడు రోజులు ఇక్కడే మకాం

సారాంశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈ బృందం పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం సమీక్షించనుంది. ఈ పర్యటన సందర్భంగా వివిధ భాగస్వామ్య పక్షాలు, అధికారులను సంప్రదించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?