హైదరాబాద్ : మూసీనదిలో కొట్టుకొచ్చిన మొసలి... చూసేందుకు పోటెత్తిన జనం

Siva Kodati |  
Published : Oct 29, 2022, 06:24 PM IST
హైదరాబాద్ : మూసీనదిలో కొట్టుకొచ్చిన మొసలి... చూసేందుకు పోటెత్తిన జనం

సారాంశం

హైదరాబాద్ అత్తాపూర్‌లో మూసీనదిలో మొసలి కలకలం రేపింది. మొసలి వచ్చినట్లుగా తెలియడంతో దానిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. 

హైదరాబాద్ అత్తాపూర్‌లో మూసీనదిలో మొసలి కలకలం రేపింది. హిమాయత్‌సాగర్, గండిపేటల నుంచి వచ్చిన వరద నీటితో పాటు మొసలి కొట్టికొచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు మొసలి వచ్చినట్లుగా తెలియడంతో దానిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అత్తాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు