చిట్టీ డబ్బులు అడిగిన పాపానికి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యాభర్తలు

Siva Kodati |  
Published : Sep 03, 2021, 06:27 PM IST
చిట్టీ డబ్బులు అడిగిన పాపానికి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యాభర్తలు

సారాంశం

వరంగల్‌లో దారుణం జరిగింది. రాజు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్ అతని భార్య కావ్య. చిట్‌ఫండ్‌లో డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఏజెంట్ గణేశ్‌ను నిలదీశాడు రాజు. 

వరంగల్‌లో దారుణం జరిగింది. రాజు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్ అతని భార్య కావ్య. చిట్‌ఫండ్‌లో డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఏజెంట్ గణేశ్‌ను నిలదీశాడు రాజు. దీంతో తమ పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన గణేశ్, కావ్యలు రాజుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన రాజు పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు