రాజ్యసభ ఎన్నికలు : తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే

Siva Kodati |  
Published : Feb 14, 2024, 04:16 PM ISTUpdated : Feb 14, 2024, 04:26 PM IST
రాజ్యసభ ఎన్నికలు : తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే

సారాంశం

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు.   

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. అలాగే మధ్యప్రదేశ్ , కర్ణాటకల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో అశోక్ సింగ్ , కర్ణాటకలో అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్‌లను ఎంపిక చేసింది. రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు. 

 

 

కాగా.. బీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు గాను ఫిబ్రవరి 8న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే