ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

Published : Jan 13, 2020, 06:04 PM ISTUpdated : Jan 13, 2020, 06:41 PM IST
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం నాడు భారీ పేలుడు సంబవించింది. 



భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పెద్ద కందుకూరులో సోమవారం నాడు జరిగిన బారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.  

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడుధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఏడాది కాలంలో ఈ ఘటన మూడోదిగా స్థానికులు చెబుతున్నారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో  తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ