ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

Published : Jan 13, 2020, 06:04 PM ISTUpdated : Jan 13, 2020, 06:41 PM IST
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం నాడు భారీ పేలుడు సంబవించింది. 



భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పెద్ద కందుకూరులో సోమవారం నాడు జరిగిన బారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.  

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడుధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఏడాది కాలంలో ఈ ఘటన మూడోదిగా స్థానికులు చెబుతున్నారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో  తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే