బ్రేకింగ్ న్యూస్: మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Published : Apr 27, 2019, 12:24 PM IST
బ్రేకింగ్ న్యూస్: మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లి గ్రామంలో శిరీష అనే విద్యార్థిని శనివారంనాడు ఆత్యహత్య చేసుకుంది. 

నారాయణపేట: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లి గ్రామంలో శిరీష అనే విద్యార్థిని శనివారంనాడు ఆత్యహత్య చేసుకుంది. 

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో ఆమె మరణించింది. ఇంటర్మీడియట్ బైపిసి చదువుతున్న శిరీష ఫస్టియర్ పేపర్లలో ఓ సబ్జెక్టులో ఫెయిలైంది. 

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యలు 20 దాటినట్లు అనధికారిక అంచనా. ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?