కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్...పరుగులు పెట్టిన పేపర్ బాయ్స్

Published : Sep 20, 2018, 08:35 AM IST
కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్...పరుగులు పెట్టిన పేపర్ బాయ్స్

సారాంశం

అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంటి జనం మధ్యలోకి వచ్చి పరుగులు పెట్టించింది. కరీంనగర్‌లోని టవర్ సెంటర్‌లో తెల్లవారుజామున పేపర్లు సరిచూసుకుని డెలివరీకి వెళుతున్న పేపర్ బాయ్స్‌కి చీకటిలో నల్లటి ఆకారం కనిపించింది. 

అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంటి జనం మధ్యలోకి వచ్చి పరుగులు పెట్టించింది. కరీంనగర్‌లోని టవర్ సెంటర్‌లో తెల్లవారుజామున పేపర్లు సరిచూసుకుని డెలివరీకి వెళుతున్న పేపర్ బాయ్స్‌కి చీకటిలో నల్లటి ఆకారం కనిపించింది.

దగ్గరకి వెళ్లి చూడగా అది ఎలుగుబంటి.. క్రూర జంతువు కావడంతో వారు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని.. ఎలుగుబంటిని బందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu