జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు

Published : Mar 02, 2019, 01:53 PM IST
జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు

సారాంశం

ప్రగతి రిసార్ట్స్ ఎండీ జిబికె రావును బెదిరించాడనే ఆరోపణలపై రాకేష్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి జిబికె రావును బెదిరించారని, కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రాకేష్ రెడ్డి వ్వవహారాలు ఒక్కటొక్కటే విచారణలో బయటపడుతున్నాయి. 

ప్రగతి రిసార్ట్స్ ఎండీ జిబికె రావును బెదిరించాడనే ఆరోపణలపై రాకేష్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి జిబికె రావును బెదిరించారని, కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ఆ డాక్యుమెంట్లను ఎరగా వేసి జిబికె రావును రాకేష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చాడని అంటున్నారు. చిగురుపాటి జయరాం హత్యకు సంబంధించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్