నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం.. కిడ్నాప్ చేశారంటోన్న పేరెంట్స్

Siva Kodati |  
Published : Jul 29, 2022, 04:17 PM IST
నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం.. కిడ్నాప్ చేశారంటోన్న పేరెంట్స్

సారాంశం

హైదరాబాద్ నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతమందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !