K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

Published : Nov 30, 2023, 10:52 AM ISTUpdated : Nov 30, 2023, 12:13 PM IST
K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్  గురువారంనాడు తన భార్యతో కలిసి  వచ్చి  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.


హైదరాబాద్:  హైద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు  గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  భార్యతో కలిసి వచ్చి హైద్రాబాద్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో  కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత గురువారంనాడు  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీడియాతో మాట్లాడారు.ఓటు హక్కును వినియోగించుకుని  ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలినాగార్జున సాగర్ వివాదంపై  తాను ఇప్పుడే స్పందించబోనన్నారు.   ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.


 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు