Medak Election Results 2023 : మెదక్ లో మైనంపల్లి రోహిత్ రావు విజయం..

Published : Dec 03, 2023, 01:41 PM IST
Medak  Election Results 2023 : మెదక్ లో మైనంపల్లి రోహిత్ రావు విజయం..

సారాంశం

మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు గెలుపొందారు. 

మైనంపల్లి హన్మంత రావు కొడుకు, యంగ్ పొలిటీషియన్ మైనంపల్లి రోహిత్ రావు గెలుపొందారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయన మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి, బీజేపీ నుంచి పంజా విజయ్ పోటీలో నిలిచారు. ప్రజలు కాంగ్రెస్ కే బ్రహ్మరథం పట్టారు. తొలిసారి ఎన్నికల్లో నిలుచున్న రోహిత్ ను మెజార్టీతో గెలిపించడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు