టోక్యో ఒలింపిక్స్: ఫిస్ట్ సెట్ కైవసం చేసుకున్న సింధు

Siva Kodati |  
Published : Jul 30, 2021, 02:30 PM ISTUpdated : Jul 30, 2021, 03:08 PM IST
టోక్యో ఒలింపిక్స్: ఫిస్ట్ సెట్ కైవసం చేసుకున్న సింధు

సారాంశం

ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫస్ట్ గేమ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించారు. జపాన్ క్రీడాకారిణీ యమగుచితో తలపడుతున్న సింధు తొలి గేమ్‌ను 21-13 తేడాతో గెలిచింది  

ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫస్ట్ గేమ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించారు. జపాన్ క్రీడాకారిణీ యమగుచితో తలపడుతున్న సింధు తొలి గేమ్‌ను 21-13 తేడాతో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు తర్వాత బలంగా పుంజుకుంది. తొలి బ్రేక్‌లో 11-7తో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామం తర్వాత యమగుచి కాస్త దూకుడు ప్రదర్శించినా.. సింధు మ్యాచ్‌పై పట్టు కోల్పోలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?