విజయవాడ మహిళల మౌనదీక్ష

Published : Jun 30, 2017, 10:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
విజయవాడ మహిళల మౌనదీక్ష

సారాంశం

  కృష్ణా జిల్లా మైలవరం చికెన్ షాపు ల సెంటర్ దగ్గర నివాసగృహాలు మద్యలో వైన్ షాపును పెట్టనుండటంతో పనులు అడ్డగించిన ప్రజలు.  షాపు వద్ద ఇద్దరు  మహిళల మౌనపోరాటం

 

 

మహిళ  నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో జనావాసాల మధ్య లిక్కర్ షాపులు ఏర్పాటుచేయడం మానుకోవడం లేదు. బహిరంగ సభలలో, సమీక్షా సమవేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లిక్కర్ షాపుల  ఇళ్ల మధ్యఏర్పాటుచేయడం సహించమని చెబుతాడు. అయితే, బయట మాత్రమే షాపుల వస్తూనే ఉన్నాయి.తాజాగా 

 

కృష్ణా జిల్లా మైలవరం చికెన్ షాపు ల సెంటర్ దగ్గర నివాసగృహాల మధ్యలో వైన్ షాపు ఏర్పాటుచేయడం మొదలు పెట్టారు. ఇది ఆ ప్రాంత మహిళలకు నచ్చడం లేదు. దీని వల్ల మహిళలలో అభద్రత పెరుగుతుందని వారి భయం. దీనికి నిరసనగా ఈ రోజు తిరగబడ్డారు. షాపు   పనులు అడ్డగించారు. ఇద్దరు  మహిళలు మౌనపోరాటం కూాడా ప్రారంభించారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu