
ఈరోజు ఆదివారం
11.06.2017 ఉ!! 5 గంటల సమయానికి
* సర్వదర్శననం కోసం 31
కంపార్ట్ మెంట్లలో
భక్తులువేచివున్నారు.
* సర్వదర్శనానికి 12
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం
ద్వారా తిరుమలకి
చేరుకున్న భక్తులు * 26*
కంపార్ట్ మెంట్లలలో
వేచివున్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 9 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 10 న
96,173 మంది
భక్తులకి స్వామివారి
ధర్శనభాగ్యం కలిగినది.
* నిన్న 62,976 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.19కోట్లు.