ఈ రోజు తిరుమల విశేషాలు

Published : Jun 11, 2017, 10:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఈ రోజు తిరుమల విశేషాలు

సారాంశం

* నిన్న 62,976 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి   మొక్కు చెల్లించుకున్నారు. * నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.19కోట్లు

ఈరోజు ఆదివారం
 11.06.2017 ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శననం కోసం 31
  కంపార్ట్ మెంట్లలో
  భక్తులువేచివున్నారు.

* సర్వదర్శనానికి 12
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం 
  ద్వారా తిరుమలకి 
  చేరుకున్న భక్తులు * 26*
  కంపార్ట్ మెంట్లలలో 
  వేచివున్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 9 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 10 న 
  96,173 మంది 
  భక్తులకి స్వామివారి 
  ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
* నిన్న 62,976 మంది
  భక్తులు స్వామివారికి
  తలనీలాలు సమర్పించి 
  మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.19కోట్లు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !