శ్రీవారి దర్శనానికి ఈ రోజు 5 గం  పడుతుంది

Published : Jun 13, 2017, 10:46 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
శ్రీవారి దర్శనానికి ఈ రోజు 5 గం  పడుతుంది

సారాంశం

నిన్న జూన్ 12 న ఏడు కొండల వాడి వారి హుండీ  ఆదాయం ₹: 2.70కోట్లు. 41,972 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మొత్తం  90,347 మంది భక్తులకు స్వామివారి  దర్శనభాగ్యం  కలిగింది.

తిరుమల సమాచారం

* ఈరొజు మంగళవారం 
   13.06.2017
   

* సర్వదర్శనం కోసం 7
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 5
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 7 కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 4 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 12 న
   90,347 మంది భక్తులకి
   స్వామివారి దర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 41,972 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 2.70కోట్లు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !