
తిరుమల సమాచారం
* ఈరొజు మంగళవారం
13.06.2017
* సర్వదర్శనం కోసం 7
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 5
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 7 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 12 న
90,347 మంది భక్తులకి
స్వామివారి దర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 41,972 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 2.70కోట్లు