
* తిరుమల సమాచారం-సోమవారం, ఉ. 5 గంటల సమయానికి
* సర్వదర్శనం కోసం 28
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 10
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 5 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూలై 09 న
86,177 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 37,650 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹:3.18కోట్లు