మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Published : Aug 01, 2017, 01:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

సారాంశం

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబు దుంజ హతం అతనిపై  రూ.15లక్షల రిమాండ్

 

 

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారత జవాన్లకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబు దుంజ భారత జవాన్ల చేతిలో హతమయ్యాడు. పుల్వామా జిల్లాకు సమీపంలోని  హక్రిపుర ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

 ఈరోజు తెల్లవారుజామున అబు దుంజ మరో ముగ్గురు ఉగ్రవాదులతో కలిసి పుల్వామా జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కోని ఉన్నాడు. సమాచారం అందుకున్న భారత జవాన్లు.. వారిని చుట్టుముట్టారు. ఈ సమయంలో ఇరు వైపులా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఉగ్రవాది దుంజ.. పలుమార్లు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. అతనిపై భారత ప్రభుత్వం గతంలోనే రూ.15లక్షల రిమాండ్ కూడా విధించింది.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu