బాహుబలి 2 చూస్తూ హైదరాబాద్ ప్రేక్షకుడి మృతి

Published : Jun 21, 2017, 11:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బాహుబలి 2 చూస్తూ హైదరాబాద్ ప్రేక్షకుడి మృతి

సారాంశం

నగరంలోని మెహదీపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అంబా థియేటర్ లో బాహుబలి-2 సినిమా చూస్తూ.. ముభషీర్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా చూస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో థియేటర్లోనే ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ మెహదీపట్నంలోని ఒక సినిమాలో దియోటర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి అంబా థియేటర్ లో బాహుబలి-2 సినిమా చూస్తూ ముభషీర్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా చూస్తుండగా ఒక్కసారిగా ఆయనకు  గుండెపోటు వచ్చింది. దానితో ఆయన  థియేటర్లోనే ప్రాణాలొదిలాడు. ధియోటర్ల వారు  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ధియోటర్ కు చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu