లోకేశ్ కు దావోస్ సదస్సు నుంచి ఆహ్వానం

Published : Jan 11, 2018, 11:23 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
లోకేశ్ కు దావోస్ సదస్సు నుంచి ఆహ్వానం

సారాంశం

ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి ఆహ్వానం

 ఆంధ్ర ప్రదేశ్ ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్విజర్లాండ్ లోని దావాస్ లో జరిగే ప్రపంచ అర్థిక సదస్సు (డబ్ల్యు ఇ ఎఫ్) కు హాజరవుతున్నారు. ఈమేరకు ఆయనకు  ఆహ్వానం అందింది. నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ నెల 23 నుండి 26 వరకూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ఆయన   దావా స్ వెళతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. ఈ సారి లోకేశ్ కు ఆహ్వానం రావడం విశేషం. లోకేశ్ పర్యటన వివరాలు అందాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu