పరవశమై 50 లక్షలు వెదజల్లారు.. (వీడియో)

Published : May 21, 2018, 11:57 AM IST
పరవశమై 50 లక్షలు వెదజల్లారు..  (వీడియో)

సారాంశం

50 లక్షలు వెదజల్లారు..  (వీడియో)

ఏకంగా రూ. 50 లక్షలను ఓ వ్యక్తిపై వెదజల్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌లో చోటు చేసుకున్నది. గత రాత్రి వల్సాద్‌లో ఓ ఆద్యాత్మిక కార్యక్రమం జరిగింది. అతడి పాటకు పరవశమైన కొంతమంది 50 లక్షల విలువైన కరెన్సీని అతడిపై వెదజల్లారు. కరెన్సీ వర్షం కురిపించారు. అయినప్పటికీ.. ఆ వ్యక్తి అలాగే పాట పాడటం గమనార్హం. అందులో ఎక్కువగా కొత్తగా వచ్చిన పది రూపాయల నోట్లు, 500 నోట్లు కనిపించాయి. ఓవైపు వాటిని వెదజల్లుతుండగానే మరోవైపు వాటిని సంచుల్లో వేసి లెక్కించారు. 

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu