మహిళలను కూడా వదల్లేదు..!

Published : Jul 26, 2017, 05:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
మహిళలను కూడా వదల్లేదు..!

సారాంశం

పోలీసులు నిర్భంధంలో గోదావరి జిల్లా ముద్రగడ హౌజ్ అరెస్ట్

 

ఈ రోజు ముద్రగడ పద్మనాభం.. కిర్లంపూడి- అమరావతి యాత్రలో పాల్గొనకుండా తూ. గోదావరి జిల్లా మొత్తం పోలీసులు నిర్భంధం విధించారు. మహిళను కూడా దౌర్జన్యంగా అడ్డుకున్నారు. కాపులను బిసిలో జాబితాలో చేర్చుతానని 2014 ఎన్నికలపుడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అమలుచేయనందుకు నిరసనగా ఆయన అమరావతి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అది ఈ రోజు జరుగవలసి ఉంది.అయితే, యాత్రకు అనుమతి లేదని పోలీసులు పోద్దనే ఆయనను కిర్లంపూడిలో హౌస్ అరెస్టు చేశారు. నిరసనకు తరలి వస్తున్న మహిళలను సైతం వారు వదిలిపెట్టలేదు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu