ఇండియాలో ఫ్రీగా చైనా ఇంటర్నెట్

Published : Feb 10, 2017, 12:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఇండియాలో ఫ్రీగా చైనా ఇంటర్నెట్

సారాంశం

ముందుకొచ్చిన అలీబాబా 

ఇండియాలోని ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు పైసా చెల్లించకుండా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.

దీనికి మేం అవకాశం కల్పిస్తామంటు ముందుకొచ్చింది చైనా కు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబు.

 

ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ-కామర్స్ సంస్థ గా అలీబాబాకు మంచి పేరుంది. ప్రస్తుతం ఈ సంస్థ భారత్ లో  ప్ర‌ముఖ టెలికాం సంస్థలతో జతకట్టి దేశమంతా ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు  రెడీ అంటోంది. చైనాలో ఇప్ప‌టికే యూసీ వెబ్ పేరుతో ఈ సంస్థ నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది.

 

అయితే ట్రాయ్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి. గతంలో కూడా ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు ఫ్రీ ఇంటర్నెట్ కు సంబంధించి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

PREV
click me!

Recommended Stories

Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu
ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది