విశాఖ పరవాడ ఎన్టీ‌పీసీలో ప్రమాదం: ఇద్దరు మృతి

Published : Aug 10, 2023, 03:37 PM ISTUpdated : Aug 10, 2023, 03:39 PM IST
విశాఖ పరవాడ ఎన్టీ‌పీసీలో ప్రమాదం: ఇద్దరు మృతి

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీ‌పీసీలో ఇవాళ జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

విశాఖపట్టణం: జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో  గురువారంనాడు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు.  మరో  ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు.కేబుల్ వైర్ తెగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం