నాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ

Published : May 04, 2019, 09:20 AM IST
నాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ

సారాంశం

సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  దోపిడికి పాల్పడ్డారు. 

సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  దోపిడికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మందమర్రి-రవీంద్రఖని మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు దొరకలేదు. రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. దీంతో ఆడబిడ్డలకు కలిగే ప్రయోజనాలివే..!
Schemes : మహిళలకు నెలనెలా రూ.2,500, యువతకు రూ.5000