సైనికుల వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లు మృతి

Siva Kodati |  
Published : Jun 12, 2019, 05:33 PM ISTUpdated : Jun 12, 2019, 05:37 PM IST
సైనికుల వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లు మృతి

సారాంశం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi: ముందుంది క‌ష్ట కాలం.. రాష్ట్రాల‌ను హెచ్చరించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
Crime News: ఒక త‌ప్పు నిండు జీవితాన్ని నాశ‌నం చేస్తుంద‌నేందుకు.. ఈ త‌ల్లి జీవిత‌మే నిద‌ర్శ‌నం