తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Published : Aug 11, 2023, 10:58 AM ISTUpdated : Aug 11, 2023, 11:05 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

సారాంశం

తమిళనాడులో ఓ టిప్పర్ లారీ జనాలపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు

తమిళనాడు : తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి టిప్పర్ లారీ దూసుకెళ్ళింది. దీంతో అక్కడంతా బీభత్స వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. 

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి  చెన్నె వెల్తండగా ఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!