పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

Published : Nov 18, 2018, 01:07 PM ISTUpdated : Nov 18, 2018, 01:08 PM IST
పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది


అమృత్‌సర్:  పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

 

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  వచ్చి బాంబు విసిరి పారిపోయారు.  రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio