పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 18, 2018, 1:07 PM IST
Highlights

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది


అమృత్‌సర్:  పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

 

Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. pic.twitter.com/Fzk0FW4725

— ANI (@ANI)

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  వచ్చి బాంబు విసిరి పారిపోయారు.  రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

click me!