పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది
అమృత్సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. pic.twitter.com/Fzk0FW4725
— ANI (@ANI)ఆదివారం నాడు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి బాంబు విసిరి పారిపోయారు. రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.