video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

Published : Nov 09, 2019, 12:35 PM IST
video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కుఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వివరాలు ఈ వీడియోలో..

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !